1.
అమరావతిలో క్వాంటం ఫెసిలిటీ సెంటర్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు - Tue, 14 Apr 2026 15:31:00 +0530
క్వాంటం ఫెసిలిటీ సెంటర్ అమరావతిలో అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే తొలిసారి ఈ క్వాంటం ఫెసిలిటీ సెంటర్ను నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఏర్పాటు చేశారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్శిటీ, గన్నవరంలోని మేధా టవర్స్లో క్వాంటం టెస్ట్ బెడ్స్ను ఏర్పాటు చేయగా, ...
ఇంకా
5.
అక్రమాస్తుల కేసు : అసిస్టెంట్ కమిషనర్ శాంతికి పోలీస్ కస్టడీ - Mon, 13 Apr 2026 20:08:00 +0530
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి ఏసీబీ కోర్టు పోలీస్ కస్టడీ విధించింది. ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీచేసింది. ఆమెను ఈ నెల 15, 16వ తేదీల్లో విచారించేందుకు అనుమతి ఇచ్చింది.
ఇంకా
7.
18న జూలై నెల కోటా శ్రీవారి ఆర్జిత సేవల టిక్కెట్లు రిలీజ్ - 9:52:00 +0530
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల జూలై నెల కోటాను ఈ నెల 18వ తేదీన విడుదలచేయనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల కోటాను ఆరోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్ ద్వారా విడుదల చేస్తారు. ఈ లక్కీడిప్ కోటా కోసం 20వ ...
ఇంకా
8.
ఏపీ ఐటీ రంగంలో కీలక పరిణామం - వైజాగ్లో ఐబీఎం సేవలు - Sun, 12 Apr 2026 19:59:00 +0530
ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ ఐబీఎం విశాఖపట్టణంలో తన సేవలను ప్రారంభిచనుంది. ఈ మేరకు వైజాగ్లో ఐబీఎం సంస్థ బోర్డు తాలూకు ఫోటోను రాష్ట్ర ఐటీ, విద్యాశాఖామంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియాలో షేర్ ...
ఇంకా
9.
మా తండ్రి ఆరోగ్యంగానే ఉన్నారు : మంత్రి నాదెండ్ల మనోహర్ - 9:18:00 +0530
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నేత నాదెండ్ల భాస్కర్ రావు తీవ్ర అనారోగ్యానికి గురైనట్టు వస్తున్న వార్తలపై ఆయన కుమారుడు, ఏపీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి, జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కార్యాలయం స్పందించింది. ...
ఇంకా
12.
ప్రేమించలేదని ఇంటర్మీడియట్ విద్యార్థినిని హత్య చేసిన యువకుడు - 7:45:00 +0530
కడప జిల్లా, కాజీపేట మండలం అగ్రహారంలో శుక్రవారం అదే గ్రామానికి చెందిన ఒక యువకుడు ఇంటర్మీడియట్ విద్యార్థినిని హత్య చేశాడు. మృతురాలు ఇటీవలే కాజీపేటలోని ఏపీ మోడల్ స్కూల్లో రెండవ సంవత్సరం పూర్తి చేసుకుంది. నిందితుడు, 19 ఏళ్ల వెంకటేష్, ఆమె తన ప్రేమ, ...
ఇంకా
13.
ప్రేమజంట వీడియోలు తీసి బెదిరింపులు.. ఏఎస్ఐపై సస్పెన్షన్ వేటు - 6:45:00 +0530
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా మాచర్ల ఏఎస్ఐ శ్రీనివాస్పై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేస్తూ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రేమజంటల వీడియోలు తీసి బెదిరించి వారి నుంచి డబ్బు వసూలు చేస్తున్నట్లు నిర్ధారణ ...
ఇంకా
15.
సోషల్ మీడియా పోస్టులు.. పోలీసులు నిద్రపోతున్నారా? హైకోర్టు ప్రశ్న - Fri, 10 Apr 2026 15:15:00 +0530
సోషల్ మీడియాలో దూషణాత్మక, అభ్యంతరకరమైన పోస్టులు పెరిగిపోవడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పోలీసులపై తీవ్రంగా విరుచుకుపడింది. ఈ విషయంలో పోలీసులు నిద్రపోతున్నారా అని ప్రశ్నించింది. వైఎస్సార్సీపీ నాయకుడు సజ్జల భార్గవ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ...
ఇంకా